Exclusive

Publication

Byline

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ మే 22: జ్యోత్స్నకు తాత చివాట్లు.. 'కార్తీక్ నాతోనే ఉంటాడు': దీపతో చెప్పిన జ్యో.. కాంచన ఫైర్

భారతదేశం, మే 22 -- కార్తీక దీపం 2 నేటి (మే 22, 2025) ఎపిసోడ్‍లో ఏం జరిగిందంటే.. కార్తీక్, దీపకు తన చేతులతో అవార్డు ఇచ్చిన శివన్నారాయణ ఇంటికి వచ్చి రగిలిపోతాడు. జ్యోత్స్నపై ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. "గా... Read More


కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: జ్యోత్స్నకు తాత చివాట్లు.. కార్తీక్ నాతోనే.. ఇక నా పనోడు: దీపతో చెప్పిన జ్యో.. కాంచన ఆగ్రహం

భారతదేశం, మే 22 -- కార్తీక దీపం 2 నేటి (మే 22, 2025) ఎపిసోడ్‍లో ఏం జరిగిందంటే.. కార్తీక్, దీపకు తన చేతులతో అవార్డు ఇచ్చిన శివన్నారాయణ ఇంటికి వచ్చి రగిలిపోతాడు. జ్యోత్స్నపై ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. "గా... Read More


కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ మే 22: జ్యోత్స్నకు తాత చివాట్లు.. కార్తీక్ నాతోనే.. ఇక నా పనోడు: దీపతో చెప్పిన జ్యో

భారతదేశం, మే 22 -- కార్తీక దీపం 2 నేటి (మే 22, 2025) ఎపిసోడ్‍లో ఏం జరిగిందంటే.. కార్తీక్, దీపకు తన చేతులతో అవార్డు ఇచ్చిన శివన్నారాయణ ఇంటికి వచ్చి రగిలిపోతాడు. జ్యోత్స్నపై ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. "గా... Read More


బ్ర‌హ్మ‌ముడి టుడే ఎపిసోడ్‌: కావ్య‌కు సారీ చెప్పిన రాజ్ -సైకోగా మారిన యామిని -స్వ‌ప్న మాస్ ర్యాగింగ్‌కు రుద్రాణి బెదుర్స్

భారతదేశం, మే 22 -- కావ్య‌కు ల‌వ్ లెట‌ర్ ఇస్తాడు రాజ్‌. పంచ్‌లు, ప్రాస‌ల‌తో కూడిన ఆ ల‌వ్ లెట‌ర్ చ‌దువుతుంది కావ్య‌. రాసింది న‌చ్చ‌క‌పోతే తిట్టు భావం అర్థం కాక‌పోతే కొట్టు , నువ్వు మాట్లాడ‌క‌పోతే చూసుకు... Read More


ఏపీ డీఎస్సీ.. పరీక్షా కేంద్రాల ఏర్పాటుపై కసరత్తు.. ఒక్కో పోస్టుకు 35 మంది పోటీ!

భారతదేశం, మే 22 -- మెగా డీఎస్సీ-2025 పరీక్షల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మే 15వ తేదీతో ఆన్‌లైన్‌ అప్లికేషన్ల నమోదు గడువు పూర్తయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే మొత్తం ఎంత మంది అభ్యర్థులు ప... Read More


అవినీతి కేసులో మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్‌పై సీబీఐ ఛార్జిషీటు దాఖలు

భారతదేశం, మే 22 -- వినీతి కేసులో జమ్ముకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్‌పై సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఆయనతోపాటుగా మరో ఐదుగురి పేర్లను కూడా ఛార్జిషీట్‌లో పేర్కొ్న్నారు. సత్యపాల్ మాలిక్ జమ్ముకశ్... Read More


విజయవాడ కంటే ముందే విశాఖ మెట్రో.. అక్టోబర్‌లో శంకుస్థాపన..ఏప్రిల్ నాటికి భోగాపురం ఎయిర్‌ పోర్ట్‌ నిర్మాణం

భారతదేశం, మే 22 -- విశాఖపట్నం మెట్రో ప్రాజెక్టుపై కీలకమైన అప్డేట్ వచ్చేసింది. ఈ ఏడాది అక్టోబర్‌లో మెట్రో నిర్మాణ పనుల్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. విశాఖ మెట్రో కు సంబంధించి అక్టోబర్ నె... Read More


స్టాక్ మార్కెట్ నేడు: గురువారం (మే 22, 2025) కొనుగోలు చేయదగిన ఎనిమిది స్టాక్స్

భారతదేశం, మే 22 -- బుధవారం స్టాక్ మార్కెట్ సానుకూలంగా ముగిసింది. నిఫ్టీ 50 సూచీ 0.52 శాతం పెరిగి 24,813.45 వద్ద స్థిరపడింది. గత కొన్ని రోజులుగా నష్టాలతో కొనసాగిన మార్కెట్‌కు ఇది ఊరటనిచ్చింది. బ్యాంక్ ... Read More


ఫిల్టర్ కాఫీ పానీయం కాదు.. ఒక ఎమోషన్, ఇదంటే అందరికీ ఎందుకంత ఇష్టం? దీన్ని తాగడం వల్ల ఏం జరుగుతుంది?

Hyderabad, మే 22 -- ఉదయం అయితే చాలు కాఫీ లేదా టీ పొట్టలో పడాల్సిందే... అప్పుడే రోజు మొదలుపెట్టేవారు ఎక్కువ. అయితే ఈ మధ్య టీ కన్నా కాఫీ ప్రియులు పెరిగిపోతున్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ పానీయాలలో కాఫీ క... Read More


డిగ్రీలో చేరాలనుకునే విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. అందుబాటులోకి కొత్త కోర్సులు!

భారతదేశం, మే 22 -- ఇప్పటి వరకు బీటెక్‌ వంటి సాంకేతిక విద్య చదివే వారికే.. క్వాంటం కంప్యూటింగ్, కృత్రిమ మేధ, మెషిన్‌ లెర్నింగ్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇకనుంచి రెగ్యులర్‌ డిగ్రీలోనూ ఈ కోర్సులను ప్... Read More